14, సెప్టెంబర్ 2015, సోమవారం

బాబోయ్ !

ఏకాంబరానికి పెద్ద చిక్కొచ్చి  పడింది. 'స్నేహితుడు'  మీద వ్యాసం రాయడానికి పూర్తిగా సిద్ధం అయి వస్తే పరీక్షాపత్రంలో 'తండ్రి' మీద రాయమని వుంది. ఇక చేసేది ఏమీ లేక తాను సిద్ధం చేసుకున్న జవాబులో ‘స్నేహితుడు’ అన్న పదం వున్నచోటల్లా ఆ పదాన్ని  మార్చి ‘తండ్రి’ అని రాసుకుంటూ పోయాడు. అదిలా తయారయింది:
“నాకు చాలామంది తండ్రులు వున్నారు. వారిలో కొందరు ఆడవాళ్ళు. మరికొందరు మగవాళ్ళు. నాకు నిజమయిన తండ్రి మాత్రం మా పొరుగింట్లో ఉంటాడు” 

NOTE: Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు: