21, డిసెంబర్ 2013, శనివారం

పాత సన్నిహితులతో కాసేపు....

రాష్ట్ర శాసనమండలి సమావేశాలు వాయిదా పడిన సందర్భంలో మండలి చైర్మన్ శ్రీ చక్రపాణి గారు నిన్న మధ్యాహ్నం మండలి ఆవరణలో పత్రికా విలేకరులకు విందు ఏర్పాటు చేశారు. నేను యాక్టివ్ రిపోర్టింగ్ లో లేకపోయినా పాత సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని వారు స్వయంగా ఆహ్వానించడం వల్ల నేను వెళ్లడం అనేకమంది పాత మిత్రులను కలుసుకోవడం జరిగింది. అవే ఈ చిత్రాలు. వీటిల్లో నా పాత్రికేయ మిత్రుడు విద్యారణ్య, అనేక సంవత్సరాలుగా సన్నిహిత పరిచయం వున్న మండలి విప్ శ్రీ పద్మరాజు వున్నారు.





PHOTO COURTESY SHRI SALEEM 

కామెంట్‌లు లేవు: