26, ఆగస్టు 2012, ఆదివారం

నా బాధ ఎవరితో చెప్పుకోను?


నా బాధ ఎవరితో చెప్పుకోను?
దేశ జనాభా అక్షరాలా నూట పదికోట్లు 
ఇందులో ఇరవై  కోట్లమంది రిటైర్ అయికూర్చున్నారు 
[][][][]ముప్పయ్యేడు కోట్లమంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగులు

మరో ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది.  (వీళ్ళు పనిచేస్తారంటే ఎవరో కాదు వాళ్ళే నమ్మరు)
[][]


కోటిమంది ఐ టి రంగంలోవున్నారు. వీళ్ళు పని చేస్తారు కాని మన దేశం కోసం చెయ్యరు. 


[]Error! Filename not specified.[][]

ఇరవై ఐదు కోట్ల మంది స్కూళ్ళలో చదువుకుంటున్నారు.
[][][]


కోటిమంది అయిదేళ్ళ లోపు వాళ్లు. 



[][]


పదిహేను కోట్లమంది నిరుద్యోగులు


[][][]


కోటీ ఇరవై లక్షలమంది ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. 

[][][][][][]

79,99,998 మంది జైళ్ళలో మగ్గుతున్నారు. 


ఇక మిగిలింది నువ్వూ, నేనూ -
 

నువ్వేమో ఇలా తీరి కూర్చుని కంప్యూటర్లో మెయిల్స్ చెక్ చేసుకోవడమో, వచ్చిన వాటిల్లో నచ్చిన వాటిని  స్నేహితులకు ఫార్వార్డ్  చేస్తూ ఎప్పుడూ  బిజీగా వుంటావు.
 

[][][][][][]

మిగిలింది నేనొక్కడిని. ఈ దేశ  భారం అంతా ఒక్కడినే మోయాలి. వ్చ్! ఖర్మ. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి?
 
[]
(నెట్లో సంచారం చేస్తున్న జోక్ కు తెలుగులో స్వేచ్చానువాదం)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

:(( అయ్యో! మీకెన్ని కష్టాలొచ్చాయి దేవుడా!!! :)

Unknown చెప్పారు...

Ayyo ela sir mari.........